Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధిలోని ఓఆర్ఆర్‌పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img