Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో అగ్ని ప్రమాదం..ఏడుగురు సజీవదహనం

ఢిల్లీలో అగ్ని ప్రమాదం..ఏడుగురు సజీవదహనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. వారంతా ఒకే కుటుంబ సభ్యులు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభ‌వించింది. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -