Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌ తీరంలో వాణిజ్య నౌకలో మంటలు

గుజరాత్‌ తీరంలో వాణిజ్య నౌకలో మంటలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని పోరుబందర్‌ వద్ద సముద్రం తీరంలో ఓ వాణిజ్య నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి సోమాలియాకు చక్కెర, బియ్యం తరలిస్తుండగా మార్గమధ్యలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ నౌకను జామ్‌నగర్‌లోని ‘హెఆర్‌ఎం అండ్‌ సన్స్‌’ సంస్థకు చెందినదిగా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -