Friday, November 14, 2025
E-PAPER
Homeఆటలుభారత్‌తో తొలి టెస్టు.. లంచ్‌ విరామానికి దక్షిణాఫ్రికా 105/3

భారత్‌తో తొలి టెస్టు.. లంచ్‌ విరామానికి దక్షిణాఫ్రికా 105/3

- Advertisement -

నవతెలంగాణ – కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా  మొదటి రోజు లంచ్‌ విరామానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు మార్‌క్రమ్‌(31), రికల్టన్‌ (23) వికెట్లను బుమ్రా తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం కెప్టెన్‌ బవుమా వికెట్‌ను కుల్‌దీప్‌ తీశాడు. ప్రస్తుతం క్రీజులో ముల్దర్‌, జోర్జి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -