Monday, January 26, 2026
E-PAPER
Homeఆటలుబీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ బింద్రా(84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఐసీసీ ఛైర్మన్ జైషా సంతాపం వ్యక్తం చేశారు. బింద్రా 1993-96 మధ్య బీసీసీఐ ప్రెసిడెంట్‌గా, 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987, 1996 వరల్డ్ కప్ భారత్‌లో జరగడంలో, టీవీ హక్కుల ద్వారా బీసీసీఐకి ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -