Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎంపీపీ కూతురు  నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎంపీపీ కూతురు  నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : జుక్కల్ మండలం మాజీ  ఎంపీపీ సూర్నార్ యశోద నీలు పటేల్ కూతురు వివాహా నిశ్చితార్థ శుభకార్యం లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. వధువు జుక్కల్ ని మాజీ ఎంపీపీ కూతురు మహారాష్ట్రలోని ముఖేడ్ పట్టణానికి చెందిన దగ్గరి బంధువులైన వరుడు కు సోమవారం నాడు నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్త్మంత్  షిండే  వధువు , వరులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad