Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీ+4 భవనాన్ని GHMC అధికారులు సోమవారం సీజ్ చేశారు. 2017 నుంచి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు (రాయితీతో సహా రూ.82,91,822) కట్టని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులిచ్చారు. అయినప్పటికీ.. వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ సోమవారం భవనాన్ని సీజ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -