Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి సాంబశివరావు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్‌ సింగ్‌ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా కూడా సాంబశివరావు పనిచేశారు. కాగా ఇటీవల ఆయన మరణించినట్లు వార్తలు రాగా, వారి కుటుంబం ఆ ప్రచారాన్ని ఖండించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన చనిపోవడం బాధాకరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -