Thursday, July 24, 2025
E-PAPER
Homeఆటలులంచ్‌బ్రేక్‌.. భారత్‌ స్కోర్‌ 78/0

లంచ్‌బ్రేక్‌.. భారత్‌ స్కోర్‌ 78/0

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ కొనసాగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. భోజన విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(40), జైస్వాల్‌(36) ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -