
రోటరీ క్లబ్ భునగిరి ఆర్విఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘ వైద్య శిబిరం వైఎస్ఆర్ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించారు. అధ్యక్షులు కరిపే నరసింహారావు ఎంపాల బుచ్చిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు శిబిరంలో ఏర్పాటుచేసిన వైద్య సదుపాయాలు జనరల్ మెడిసిన్, , గైనకాలజీ, జనరల్ సర్జన్,ఈ ఎన్ టి, ఆప్తమాలజిస్ట్, రక్త పరీక్షలు ఈసీజీ ఈ వైద్య శిబిరంలో నిర్వహించారు. సుమారు225 మంది రోగులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుచి పట్ల సత్యనారాయణ రెడ్డి దేవేంద్ర చారి, కోశాధికారి కోక్కల కొండ నిమ్మయ్య, పీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శెట్టి బాలయ్య యాదవ్, బండారు శ్రీనివాసరావు, ఎన్నిక అధ్యక్షు పలుగుల ఆగేశ్వరరావు తాటిపల్లి రవీందర్, డాక్టర్లు సాయి పల్లవి, సునీత ప్రవళిక , ప్రాణవి పాల్గొన్నారు ఆర్ వి ఎం ఆస్పటల్ మేనేజర్ మంచినీళ్ళ లక్ష్మణ్ చిన్న లక్ష్మను, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.