- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్ద గల గాంధీ సర్కిల్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బిబిపేట ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -