Monday, June 16, 2025
E-PAPER
HomeNewsధూల్ పేట్ కు గణేష్ శత్కరి సభ్యులు..

ధూల్ పేట్ కు గణేష్ శత్కరి సభ్యులు..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లీలో శత్కరి గణేష్ మండలి ఏర్పాటు ఉత్సవాలకు 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ 50 ఏళ్ల గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు గణేష్ మండలి సభ్యులు ఆదివారం 50 అడుగుల గణేష్ విగ్రహం ఏర్పాటు కోసం ఆర్డర్ ఇవ్వడానికి గణేష్ మండలి సభ్యులు దూల్పేట్ కు బయలుదేరారు. రథం గల్లీలో శెత్కరి గణేష్ మండలి ఏర్పాటు 1976లో ప్రారంభించారు. ఈ ఏడాదికి 50 ఏళ్ళు పూర్తి అయ్యాయి. వచ్చే గణేష్ ఉత్సవాలకు 11 రోజులపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగానే రోజువారి అన్నదానాల దాతల లిస్టు పూర్తయినట్లు గణేష్ మండలి సభ్యులు తెలిపారు. హైదరాబాద్ కు దాదాపు 20 మంది దూల్పేట్ కు కమిటీ సభ్యులు వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -