- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ఎండగట్టేందుకు..సౌదీకి వెళ్లిన ఎంపీ గులాం నబీ ఆజాద్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రియాజ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం.
- Advertisement -