- Advertisement -
– మంథని ఆర్డిఓ కు వినతిపత్రం అందజేసిన లింగాల మాజీ సర్పంచ్ శ్రీధర్ రావు
నవతెలంగాణ – కమాన్ పూర్
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లింగాల రెవెన్యూ శివారులోని 84 ఏ/1, 84 ఏ/2 సర్వే నెంబర్లలో మొత్తం 7 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి రొంపికుంట – ఎఫ్ సిఐ ప్రధాన రహదారి పక్కనే ఉందని.. ఈ ప్రభుత్వ భూమిని లింగాల నాగారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించాలని కోరుతూ లింగాల మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు మంథని ఆర్డీవో సురేష్ కు వినతి పత్రం సమర్పించారు.
- Advertisement -