Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల

నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రూప్-2 ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి. 783 పోస్టులకు సంబంధించి నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇప్పటికే గ్రూప్-1 ఫలితాలు వెల్లడి కాగా.. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -