నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న ఏడిగి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారు. సోమవారం నాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంఘిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న పలువురు విద్యార్థులకు ఉపాధ్యాయులు అందరూ కలిసి అక్షరాభ్యాసం చేయించి వారికి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం పాఠశాలలు సాంస్కృతిక , ఆటపాటలు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉల్లాసపరిచారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి పట్టారు.
చిన్న ఏడిగి ఎంపీపీ ఎస్ పాఠశాలలో లో సామూహిక అక్షరాభ్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES