Saturday, June 7, 2025
E-PAPER
HomeNewsఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనంద

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనంద

- Advertisement -

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం 
నవతెలంగాణ – మద్నూర్ 
: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని నియోజక వర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైనప్రతీఒక్కరికీఇందిరమ్మఇండ్లువస్తున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి నిర్మాణాలు ఊరూరా ప్రారంభం అయ్యాయి. పదేళ్లుగా ఎదురు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు రావడంతో జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆనందానికి అవధులు లేవుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి జుక్కల్ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -