- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రిక దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, పాఠకులకు, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.
- Advertisement -