- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రిక దశాబ్ద కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, పాఠకులకు, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -