- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నూతన సంవత్సరం-2026 వేడుకలను పురస్కరించుకొని.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంకను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పిల్లి రాంచందర్, బసవ పున్నయ్య, రాజశేఖర్, జగదీష్ తదితరులు పుష్పాగుచ్చం అందజేశారు.
- Advertisement -



