- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను, హరీశ్రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్తోపాటు హరీశ్రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులిచ్చింది.
- Advertisement -