Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతాగిన మైకంలో భార్య,కుమారుడిని కొట్టి చంపాడు..

తాగిన మైకంలో భార్య,కుమారుడిని కొట్టి చంపాడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్‌ నాయక్‌ అనే వ్యక్తి తాగిన మైకంలో భార్య, పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో భార్య కవిత, కుమారుడు ప్రణీత్‌ మృతిచెందగా, కుమార్తె హర్షిత పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -