- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై జస్టిస్ దులియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది. ఇసి చేపట్టిన ఈ డ్రైవ్ను నిలిపివేయాలంటూ, కొనసాగించాలంటూ వేసిన 10 వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది.
- Advertisement -