- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పురపాలక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదో కారణం చెప్పాలని నోటీసులో పేర్కొంది. పురపాలక ఎన్నికలపై తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.
- Advertisement -