Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రేవంత్ సర్కార్‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. సర్పంచ్ ఎన్నికల్ని ఇంతవరకూ ఎందుకు నిర్వహించలేదని రేవంత్ సర్కార్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికల పదవీకాలం పూర్తయితే.. ఇప్పటిదాకా ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఫైర్ అయింది.

ఎన్నికలు ఎప్పుడు పెడతారో చెప్పాలని.. ఎలక్షన్ కమిషన్‌ను నిలదీసింది. 60 రోజుల సమయం కావాలంటూ.. కోర్టుకి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. కాగా తెలంగాణ లో సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహించనున్నారట. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad