Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభం అయ్యింది.

ఈ సమీక్ష లో TGMSIDC ఆధ్వర్యంలో చేపట్టుతున్న Civil works , Drugs , Surgicals , Equipment, Diagnostics , Payments clearanceలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ చ‌ర్చించ‌నున్నారు.

ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జడ్ చోoగ్తూ, TGMSIDC MD ఫణీంద్ర రెడ్డి, DME Dr. నరేంద్ర కుమార్, హెల్త్ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్, TVVP కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, TGMSIDC ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -