- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఏం సి చైర్ పర్సన్ రజిత వెంకటరామిరెడ్డిని శాలువాత సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
- Advertisement -