– ఎంపీడీవో శ్రీనివాస్
నవతెలంగాణ – జుక్కల్ : ఇందిరమ్మ గృహ పథకంలో మంజురైన ఇండ్ల నిర్మాణాలను త్వరిగతిన చేపట్టాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస అన్నారు. బుధవారం నాడు మండలంలోని బిజ్జల్ వాడి గ్రామాములో చేపడుతున్న ఇందిరమ్మ పథకంలో ని గృహాల నిర్మాణాలను ఎంపీడీవో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు . ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ బిజ్జల్ వాడి గ్రామానికి మొదటి విడతగా 13 గృహాలు మంజూరు అయినాయని, అందులో 9 మంది పనులు నిర్మాణాలను ప్రారంభించారని అన్నారు. నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయని వాటిని త్వరగా నిర్మాణాలు చేసుకుంటే ఢిల్లీలో చెల్లింపబడతాయని లబ్ధిదారులకు సూచించారు. ఎంపీడీవో వెంట గ్రామ మాజీ సర్పంచ్ యాది రామ పెద్దలు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు .
ఇంటి నిర్మాణాలను త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES