- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి.
- Advertisement -