- Advertisement -
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కొత్తగా ఎస్ఎక్స్ ఫ్లస్ వేరియంట్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.13,79,300గా నిర్ణయించింది. ఇది మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్, ఇతర ఫీచర్లను కలిగి ఉందని ఆ కంపెనీ పేర్కొంది.
- Advertisement -