- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: “నిన్నటి నుంచి నేను ఈ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీలో చేరుతున్నా అంటూ ప్రచారం జరుగుతోంది. నేను ఏ పార్టీలో చేరడంలేదు. జాగృతి కార్యకర్తలు, నేతలతో చర్చించి భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాను. నన్ను షర్మిలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. నాపై చేస్తున్న దుష్ప్రచారాలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. నా కుటుంబాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు” అని కవిత అన్నారు.
- Advertisement -