Monday, January 19, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాను ఐసీసీ ఫోర్స్ చేస్తే..మేమూ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడబోం..పాక్

బంగ్లాను ఐసీసీ ఫోర్స్ చేస్తే..మేమూ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడబోం..పాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విషయంలో ఇప్పటికే బంగ్లా లేనిపోని రాద్ధాంతం చేస్తుంటే తాజాగా పాక్ అందుకు వంత పాడుతోంది. బంగ్లాను ఇండియాలో ఆడాలని ఐసీసీ ఫోర్స్ చేస్తే, తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామంటూ వితండవాదానికి దిగింది. బంగ్లాదేశ్ అభ్యర్థన న్యాయమైందని, వారిపై ఒత్తిడి తేవొద్దంటూ లేనిప్రేమ ఒలకబోస్తోంది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డులోని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -