- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లపై జైస్వాల్ దూకుడుగా ఆడుతూ 144 బంతుల్లో ఒక సిక్స్, 16 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో 49 ఓవర్లకు స్కోరు 209/2గా ఉంది. క్రీజులో గిల్ (57), యశస్వి జైస్వాల్ (100) పరుగులతో ఉన్నారు.
- Advertisement -