Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ ఎస్టీఓ కార్యాలయంలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వం వేడుక‌లు

మద్నూర్ ఎస్టీఓ కార్యాలయంలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వం వేడుక‌లు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: 79వ స్వతంత్ర వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్టీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాతీయ పతాకాన్ని ఎస్ టి ఓ శివరాజ్ ఆవిష్కరించారు. కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ రవీందర్ జూనియర్ అకౌంటెంట్ సాయి పాల్గొన్నారు. జాతీయ పథకవిష్కరణ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ కార్యాలయం తరఫున స్వతంత్ర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad