- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా-Aతో జరిగే 3 వన్డేల సిరీస్కు భారత్-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించింది. తొలి వన్డేకు ఓ జట్టును, మిగతా 2 వన్డేలకు మరో జట్టును ప్రకటించింది. SEP 30, OCT 3, 5వ తేదీల్లో మ్యాచులు జరుగుతాయి.
తొలి వన్డే జట్టు: అయ్యర్(C), ప్రభ్సిమ్రన్, పరాగ్, బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్, నిశాంత్, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్,R.బిష్ణోయ్, పోరెల్, ప్రియాంశ్, సిమర్జిత్
- Advertisement -