టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా

నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాక్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో  మొదట టాస్‌ గెలిచి ఇండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లకు తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి వస్తున్నాయి.

జట్ల వివరాలు
టీమిండియా :
రోహిత్ శర్మ (సి), గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్‌ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Spread the love