- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అమెరికన్లలాగే భారతీయులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇంటర్నెట్ కనిపెట్టడం నుంచి క్యాన్సర్ను నయం చేసేవరకు అన్నింటికీ క్రెడిట్ తీసుకోవడం ట్రంప్నకు అలవాటేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -