Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంసీఎంతో సమాచార కమిషనర్లు భేటీ

సీఎంతో సమాచార కమిషనర్లు భేటీ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కొత్త నియమితులైన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బొరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్‌, మొహిసినా పర్వీన్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో వారు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -