Thursday, June 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: ఏలూరి శ్రీనివాసరావు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: ఏలూరి శ్రీనివాసరావు

- Advertisement -
  • – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ రామకృష్ణారావుకు టీజీఒ వినతి
  • నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ రామకృష్ణారావుని కలిసి ఉద్యోగుల సమస్యలు ప్రధానంగ సాధారణ బధిలిలు చేయాలి. మిగిలిన ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారము చేయాలని కోరిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు బీ. శ్యామ్ మరియు సంఘం నాయకులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతార సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి సుధీర్గంగా చర్చిండం జరిగింది. ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చెసారు. ఈ సమావేశంలో పరమేష్ రెడ్డి, లక్ష్మణ్,రామారావు, శ్రీరామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -