- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు కువైట్ విమానాశ్రయంలోని ఒక చమురు ట్యాంక్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ దాడిలో ఇంధన ట్యాంకర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయంతో పరుగులు తీయగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం పరిమితంగానే ఉందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
- Advertisement -



