Saturday, February 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ పై ఇజ్రాయెల్ దాష్టీకం

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాష్టీకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో.. 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మినాబ్ లోని స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు చనిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -