- Advertisement -
నవతెలంగాణ జన్నారం
జన్నారం మండలం వైన్డింగ్ యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఆ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులు: చారి
అధ్యక్షులు: దండవేణి శ్రీధర్
ఉపాధ్యక్షులు: ఇంతియాజ్ , బోర్లాకుంట గంగన్న
ప్రధాన కార్యదర్శి: కట్ల నాగరాజ్
కార్యదర్శి: గూడెపు పవన్
సలహాదరులు: మంతెన నరేష్, ముమ్మడి హరికృష్ణ , కాటుకం మల్లేష్
గొల్లపల్లి ప్రసాద్ ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం కమిటీ సభ్యులు అందరూ కలిసి జన్నారంలో ఎన్నో సంవత్సరాలుగా రైతులకి సేవలందిస్తున్న గౌరవ అధ్యక్షులు చారిని సన్మానించారు.
- Advertisement -