Wednesday, June 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు జేయియి అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

నేడు జేయియి అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే18న నిర్వహించిన జేయియి అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. పరీక్షలు నిర్వహించిన కాన్పూర్ ఐఐటీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనుంది. 40 వేలమంది తెలుగు స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాసినట్లు అంచనా. జూన్ 3 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 6 విడతల్లో కౌన్సెలింగ్ ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -