Monday, November 24, 2025
E-PAPER
Homeజాతీయంనూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -