- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
దక్షిణ ఖాసిగా పేరుగాంచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి డైరెక్టర్ గా ఏన్నికై త్రివేణి సంఘమంలో సరస్వతి పుష్కరాలు ముగించుకొని మండలంలోని అడ్వాలపల్లి స్వగ్రామానికి విచ్చేసిన బండారి నర్సింగరావు ను బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రాజునాయక్, అడ్వాల మహేష్, శ్రీనివాస్, కిషన్ నాయక్ తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతం అయ్యాయని డైరెక్టర్ తెలిపారు.
- Advertisement -