Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థిని ఎంపిక

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థిని ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థిని  ప్రణతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలి లో ఈ నెల 11 తేదీ నుంచి 15 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన  విద్యార్థినిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -