Thursday, March 19, 2026
E-PAPER
Homeజాతీయంఆయిల్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు..

ఆయిల్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను సమర్పించాలని ఆదేశించింది. ఈ సమాచారం ఆధారంగా ఇంధన సరఫరా గొలుసును మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -