- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లో జరిగిన అగ్నిప్రమదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు బీఆర్ఎస్ బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
- Advertisement -