- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పొలం వద్ద దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొయినాబాద్ పోలీసులు స్వప్న అన్న రాజు, డ్రైవర్ వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న అన్నే హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- Advertisement -



