- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 427/4 పరుగులు చేసింది. గిల్ (75*), ధ్రువ్ జురెల్ (7*) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 175, నితీశ్ కుమార్ రెడ్డి 43, సాయి సుదర్శన్ 87, కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీశాడు.
- Advertisement -